NANDI TIMES
న్యాయం చేయాలని వినతి హైదరాబాద్ (కరీంనగర్): బెజ్జంకి, కల్లెపల్లి శివార్లలోని చెరువులు, కుంటలు కాళేశ్వరం జలాలతో నిండటంతో తమ భూములు నీట మునిగి నష్టం వాటిల్లిందని, న్యాయం చేయాలని పలువురు రైతులు కోరారు. ఈ మేరకు గురువారం కరీంనగర్ లో ఎంపీ సంజయ్ కుమార్ ను కలిసి వినతిపత్రం అందజేసినట్లు బాధితులు తెలిపారు. ఎక…
Image
NANDI TIMES
దోమ తెరల వాడకంపై అవగాహన హైదరాబాద్ (ములకలపల్లి):మలేరియానివారణలో ప్రజలు భాగస్వాములు కావాలని జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. మంగపేట పీహెచ్ సీ ఆధ్వర్యంలో ములకలపల్లి మండలం కొమ్ముగూడెంలో గురువారం దోమతెరలు పంపిణీ చేశారు. జిల్లా మలేరియా అధికారి మోకాళ్ల వెంకటేశ్వరావు, సర్పంచి సుధీర్, జడ్పీటీసీ సున్నం నాగ…
Image
NANDI TIMES
పర్యావరణ పరిరక్షణతోనే మనుగడ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హైదరాబాద్, జూన్ 5 : జీవకోటి మనుగడకు జీవనాధారమైన పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బౌరంపేట రిజర్వు ఫారెస్ట్ లో రూ.1.40 కోట్…
Image
NANDI TIMES
26 రోజులు..రూ.1,865 కోట్ల మద్యం అమ్మకాలు హైదరాబాద్: కరోనా లా డౌన్ నిబంధనలు సడలించిన తొలి నెలలో మద్యం అమ్మకాలు ఆశించిన స్థాయిలోనే జరిగాయి. గత నెల ఆరో తేదీన రాష్ట్రంలో వైన్ షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతివ్వగా... 26 రోజుల్లో రూ.1,864.95 కోట్ల విలువైన మద్యం కొనుగోళ్లు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయ…
Image
NANDI TIMES
ఒకేరోజు 9851 కేసులు, 273 మరణాలు! దిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. దేశంలో రోజురోజుకూ రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా దాదాపు 10 వేల పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. భారత్ లో కరోనా వైరస్ బయటపడిన తర్వాత మొట్టమొదటిసారిగా 24గంటల్లో 9851 పాజి…
Image
NANDI TIMES
*దేవాలయాలకు కొత్త రూల్స్* తీర్థ ప్రసాదాలు, భజనలకు నో చెప్పిన కేంద్రం! హైదరాబాద్ :- దేశవ్యాప్తంగా దేవాలయాలు తెరచుకోనున్న వేళ, ఇండియాలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతూ ఉండటాన్ని దృష్టిలో పెట్టుకున్న కేంద్రం, భక్తుల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏ దేవాలయంలోనూ భగవంతుడికి ప్రసాదాలు సమర్పించడం,…
Image